తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కట్టడికై అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నాం'

సిద్దిపేట జిల్లాలో పకడ్బందీగా కరోనా కట్టడి చర్యలను చేపడుతున్నామని లాక్​డౌన్​ పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నామన్న కలెక్టర్ వెంకటరామిరెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్​ ముఖాముఖి...

By

Published : Apr 9, 2020, 5:57 PM IST

collector venkataramireddy face to face in siddipeta
'కరోనా కట్టడికై అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నాం'

సిద్దిపేటలో ఇప్పటికి ఒకే ఒక కరోనా పాజిటివ్​ వచ్చిందని.. కొత్తకేసులు రాకుండా అధికారులందరూ పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్​ వెంకటరామిరెడ్డి తెలిపారు.

" కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తి నివసించిన ప్రాంతాన్ని, అతను తిరిగిన మూడు ఏరియాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచి ఎప్పటికప్పుడు వైద్యబృందాలతో అక్కడ సర్వే నిర్వహిస్తున్నాము. డివిజినల్​ ప్రాంతాల్లో, కలెక్టర్​ కార్యాలయంలో కంట్రోల్​రూమ్స్​ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రతీ రోజు జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామపంచాయతీలతో టెలీకాన్ఫరెన్స్​ను నిర్వహించి సూచనలు సలహాలు అందజేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము.. కేంద్రాల్లోనూ కరోనా కట్టడికి అన్ని ఏర్పాట్లు చేశాం- కలెక్టర్​ వెంకటరామిరెడ్డి"

'కరోనా కట్టడికై అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నాం'

ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

ABOUT THE AUTHOR

...view details