తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేటితరం నాయకులకు ఆదర్శప్రాయుడు జైపాల్​రెడ్డి' - CHERUKU MUTYAM REDDY paid tribute to Jaipal Reddy

మాజీ కేంద్ర మంత్రి జైపాల్​రెడ్డి మృతిపట్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జైపాల్​రెడ్డికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి నివాళులర్పించారు.

CHERUKU MUTYAM REDDY paid tribute to Jaipal Reddy

By

Published : Jul 28, 2019, 5:53 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత జైపాల్​రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుటలోని తన నివాసంలో నివాళులర్పించిన ముత్యం రెడ్డి... నేటి తరం నాయకులకు జైపాల్​రెడ్డి ఆదర్శప్రాయుడని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, నాలుగు పర్యాయాలు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన గొప్ప వ్యక్తి జైపాల్​రెడ్డి అని కొనియాడారు. మంచి వ్యక్తిత్వం కలిగిన నేత మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు.

'నేటితరం నాయకులకు ఆదర్శప్రాయుడు జైపాల్​రెడ్డి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details