తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2020, 10:56 AM IST

ETV Bharat / state

దుబ్బాకలో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని.. సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా.. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు.

blood donation camp by BJYM in dubbaka
దుబ్బాకలో రక్తదాన శిబిరం

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు. భాజపా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు సురేశ్ గౌడ్, సీనియర్ నాయకులు, బీజేవైఎం యువనాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details