తెలంగాణ

telangana

దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం

By

Published : Nov 10, 2020, 9:41 AM IST

Updated : Nov 10, 2020, 4:10 PM IST

అత్యంత రసవత్తరంగా సాగిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్​రావు గెలుపొందారు.

దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం
దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా తరఫున పోటీచేసిన రఘునందన్‌రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్కంఠగా సాగిన పోరులో.. తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. భాజపాకు 62,772, తెరాసకు 61,302, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు వచ్చాయి.

రౌండ్లు తెరాస భాజపా కాంగ్రెస్
1 2867 3208 648
2 5,357 6,492 1,315
3 7,964 9,223 1,931
4 10,371 13,055 2,158
5 13,497 16,517 2,724
6 17,559 20,226 3,254
7 20,277 22,762 4,003
8 22,772 25,878 5,125
9 25,101 29,291 5,800
10 28,049 31,783 6,699
11 30,815 34,748 8,582
12 32,715 36,745 10,662
13 35,539 39,265 11,874
14 38,076 41,514 12,658
15 41,103 43,586 14,158
16 44,260 45,994 14,832
17 47,078 47,940 16,537
18 50,293 50,467 17,389
19 53,053 52,802 18,365
20 55,493 55,733 19,423
21 57,541 58,161 20,268
22 60,061 61,119 21,239
23 61,302 62,772 21,819
Last Updated : Nov 10, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details