సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. ఇల్లు, పునరావాస ప్యాకేజీ డబ్బుల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారితో మాట్లాడినా ఆందోళన విరమించలేదు. పోలీసులు వారిని అరెస్టు చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
భూనిర్వాసితుల ధర్నా... అరెస్ట్ చేసిన పోలీసులు - Bhi nirvasithula arrest
సిద్దిపేట జిల్లా గుడాటపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు ధర్నా చేపట్టగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![భూనిర్వాసితుల ధర్నా... అరెస్ట్ చేసిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4259136-thumbnail-3x2-vysh.jpg)
భూనిర్వాసితుల ధర్నా... అరెస్ట్ చేసిన పోలీసులు
భూనిర్వాసితుల ధర్నా... అరెస్ట్ చేసిన పోలీసులు
TAGGED:
Bhi nirvasithula arrest