తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

హుస్నాబాద్​లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు పాల్గొని నృత్యాలు చేశారు.

By

Published : Dec 13, 2019, 5:00 PM IST

ayyappa swamy sobha yatra at husnabad
వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహంతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి ఎల్లమ్మ చెరువు వద్ద పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details