సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహంతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి ఎల్లమ్మ చెరువు వద్ద పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం
హుస్నాబాద్లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు పాల్గొని నృత్యాలు చేశారు.
వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం
TAGGED:
Ayyappa shobayathra