నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు - సిద్దిపేట జిల్లా
నులి పురుగుల వ్యాధితో బాధపడేవారు సిద్దిపేట జిల్లాలో ఎవరూ ఉండకుండా అధికారులు కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. నులిపురుగుల నివారణకు చేపట్టిన అవగాహన ర్యాలీలో హరీశ్ రావు పాల్గొన్నారు.
నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు
ఇవీ చూడండి:తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'