తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ లోక్​సభ బరిలో 10 మంది అభ్యర్థులు

మెదక్​ లోక్​సభ బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. 8 మంది నామినేషన్​ ఉపసంహరించుకున్నారు.

By

Published : Mar 30, 2019, 9:01 PM IST

ప్రధాన పార్టీల అభ్యర్థులు

పార్లమెంట్​ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది బరిలో నిలిచారో తేలిపోయింది. మెదక్​ లోక్​సభస్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 మంది నామినేషన్​ ఉసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి కొత్త ప్రభాకర్​ రెడ్డి, కాంగ్రెస్​ తరఫున గాలి అనిల్​ కుమార్​, భాజపా నుంచి రఘునందన్​ రావు బరిలో ఉన్నారు.

మెదక్​ లోక్​సభ బరిలో 10 మంది అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details