తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​ను రాహుల్, సోనియాకు కానుకగా అందిస్తాం - DISTRICT ELECTION OFFICER HANUMANTHA RAO

జహీరాబాద్ లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్​రావు నామపత్రాలను దాఖలు చేశారు. భారీ ఆధిక్యతతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

జహీరాబాద్ లోక్​సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్​రావు

By

Published : Mar 20, 2019, 10:59 PM IST

జహీరాబాద్ లోక్​సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్​రావు
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్​రావు నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ షబ్బీర్ అలీ ఉన్నారు.

జహీరాబాద్​లో గెలుపు నాదే

అనంతరం జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావుకు రెండు సెట్ల నామపత్రాలను అందజేశారు. జహీరాబాద్​ను కైవసం చేసుకుని రాహుల్, సోనియాకు బహుమతిగా ఇస్తామని మదన్ మోహన్​రావు ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details