రెవిన్యూ శాఖలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... వీఆర్వోల చేతిలో దస్త్రాలు తహశీల్దార్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వీఆర్వోల నుంచి తహసీల్దార్లు మధ్యాహ్నం 3 గంటల లోపు స్వాధీనం చేసుకున్నారు.
వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం - వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో... వీఆర్వోల నుంచి తహసీల్దార్లు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారు.
![వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం village revenue officers had overed land records to thahasildars](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8712937-515-8712937-1599477966505.jpg)
వీఆర్వోల నుంచి దస్త్రాలు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్లు
ఈ ప్రక్రియ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరిగింది. దస్త్రాలు స్వాధీనం చేసుకొని... జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తహసీల్దార్లు తెలిపారు.
Last Updated : Sep 7, 2020, 10:17 PM IST