ఒకటే ఇల్లు... రెండు విషాదాలు.. - పోలీస్
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుమారుని అంత్యక్రియల అనంతరం చెరువులో స్నానానికని దిగిన తండ్రి గల్లంతయ్యారు. బంధువులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంత గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.
![ఒకటే ఇల్లు... రెండు విషాదాలు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2445214-961-665994e8-8357-4c80-a9c7-e4912ef15e2b.jpg)
చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతు
చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతు