సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
హోంమంత్రి మహమూద్ అలీకి ఆర్టీసీ నిరసన సెగ - తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ
రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది.
![హోంమంత్రి మహమూద్ అలీకి ఆర్టీసీ నిరసన సెగ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4917719-218-4917719-1572508936092.jpg)
సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతంగా నిర్మించిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది. కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై నిలబడి ఆర్టీసీ కార్మికులు మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి చూసీచూడనట్లు వెళ్లిపోయారని మండిపడ్డారు.
- ఇదీ చూడండి : అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు