రాష్ట్రంలో నిరుద్యోగ భృతి సాధించేవరకు.. తెలంగాణ ఉద్యమం తరహాలోనే పోరాటం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఐనోలులో జరిగిన యూత్ కాంగ్రెస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నిరుద్యోగులను ఆదుకోవడంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
నిరుద్యోగ భృతి సాధించేవరకు.. పోరాడాలి: ఉత్తమ్ - తెలంగాణ ఉద్యమం
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరిగిపోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగిన యూత్ కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

'నిరుద్యోగ భృతి సాధించేవరకు.. పోరాడాలి'
కార్యక్రమంలో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాస్కీ, కొండా విశ్వేశ్వర్, ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గాల అభ్యర్థి చిన్నారెడ్డి, రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Feb 24, 2021, 8:01 AM IST