తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2019, 4:39 PM IST

ETV Bharat / state

పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు

ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెదేపా ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

tdp protest at sangareddy district
పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు

పెరిగిన ధరలను నియంత్రించాలని కోరుతూ... తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని.. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.

పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details