సంగారెడ్డిలో లాక్ డౌన్ పకడ్బందీగా జరుగుతుంది. పట్టణంలో వివిధ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు.. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్కి తరలించారు.
'పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి' - సంగారెడ్డిలో వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
కొందరికి ఇచ్చిన పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను (పోలీసు, ప్రెస్) వాహనాలపై నుంచి తొలగించాలని పోలీసులు పేర్కొన్నారు. సంగారెడ్డిలో చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు.
!['పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి' 'పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6863575-thumbnail-3x2-sr.jpg)
'పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను తొలగించాలి'
కొందరి వాహనాలకు ఇచ్చిన పాసులు, వృత్తి రీత్యా ఉన్న రేడియం పేర్లను (పోలీసు, ప్రెస్) వాహనాలపై నుంచి తొలగించాలని తెలిపారు. ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని హెచ్చరించారు.
ఇదీ చూడండి :గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి