తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్యాంకుల నిర్మాణానికి నిధుల కోసం వినతి - జలమండలి ఎండీ దానకిశోర్

యుజీడీ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి నిధులు కేటాయింలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హైదరాబాద్​లో జలమండలి ఎండీ దానకిషోర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 64 లక్షల రూపాయలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Sangareddy MLA MAhipal Reddy Meet The Jalamandali MD Dana kishore
ట్యాంకుల నిర్మాణానికి నిధుల కోసం వినతి

By

Published : May 12, 2020, 6:21 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో నూతనంగా నిర్మించతలపెట్టిన యుజీడీ, ఓవర్​ హెడ్​ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జలమండలిని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి కోరారు. అలాగే అమీన్‌పూర్ మండలం పటేల్​బూడ గ్రామంలో ఓవర్ హైడ్ ట్యాంకు నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించాలని ఆయన జలమండలి ఎండీ దానకిశోర్​ను కోరారు.

తమ విజ్ఞప్తిపై ఎండీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details