సంగారెడ్డిలో నాగమణి ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తోంది. ఆమె భర్త కిషోర్ గుండెపోటుతో మృతి చెందారు. భర్త చావుకు ప్రభుత్వమే కారణమని నాగమణి ఆరోపించారు.
మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ భర్త మృతి! - ఆర్టీసీ సమ్మె కారణంగా మృతి
ఓ ఆర్టీసీ కండక్టర్ భర్త గుండెపోటుతో మరణించిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఉద్యోగం నుంచి తనను తొలగించడం వల్లే భర్త కిషోర్ మనోవేదనకు గురై చనిపోయాడని భార్య నాగరాణి ఆరోస్తున్నారు.
![మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ భర్త మృతి!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4703174-thumbnail-3x2-ppp.jpg)
RTC DRIVER DIED WITH HEART ATTACK DUE TO CM KCR COMMENTS ON TSRTC STRIKE
ఆర్టీసీ సమ్మె కారణంగా తనను విధుల నుంచి తొలగించారన్న వార్త తట్టుకోలేక భర్త కిషోర్ మూడురోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని... రెండురోజుల నుంచి సక్రమంగా భోజనం చేయటం లేదని తెలిపింది. సీఎం కేసీఆర్ ప్రకటనతోనే తన భర్త చనిపోయాడని నాగరాణి ఆవేదన వ్యక్తం చేసింది.
ఉద్యోగాలు పోతాయనే బాధతో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు
Last Updated : Oct 10, 2019, 7:20 AM IST