తెలంగాణ

telangana

ETV Bharat / state

విధులు బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులు బహిష్కరించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. ఆందోళన చేపట్టారు.

By

Published : Nov 7, 2019, 5:26 PM IST

జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగులు మూడవ రోజు విధులు బహిష్కరించారు. జహీరాబాద్​లో ఆర్​డీఓ, తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడం వల్ల సేవలు నిలిచిపోయాయి. నిత్యం జనాలతో సందడిగా ఉండే కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

జహీరాబాద్​ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details