సహోద్యోగిపై ప్రధానోపాధ్యాయుడు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్ మధుసూదన్ రాత్రి రెండున్నరకు తన గదికి వచ్చి దాడి చేసినట్టు బాధితుడు సాయిరెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి - నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో దాడి
నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిపై ప్రిన్సిపల్ దాడి చేశాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో నిద్రలేపి దాడి చేసి తీవ్రంగా గాయపరినట్టు బాధితుడు సాయిరెడ్డి ఆరోపించాడు.
![ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి principal attack on junior lecturer in narayankhed social welfare residential school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6493174-thumbnail-3x2-dhadi1.jpg)
ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి
ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి
తాను నిద్రిస్తున్న సమయంలో ప్రిన్సిపల్ వచ్చి తలుపు కొట్టారని, తీయగానే తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించాడు. రక్తం మరకలతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు.
ఇదీ చూడండి:కరోనా వైరస్పై పోరుకు భారత్ సరికొత్త వ్యూహం