తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2020, 9:55 AM IST

ETV Bharat / state

కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

సంగారెడ్డి జిల్లా కంది సహకార సంఘంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఛైర్మన్​ పదవికి నామినేషన్​ వేయడానకి వచ్చిన ప్రభాకర్​ రెడ్డిని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు లాఠీఛార్జ్​ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ప్రభాకర్​రెడ్డితో నామినేషన్​ వేయించారు.

police-lathi-charge-on-activists-in-kandi-pacs-at-sangareddy-district
కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

ABOUT THE AUTHOR

...view details