తెలంగాణ

telangana

ETV Bharat / state

కారణం లేకుండా రోడ్లమీదికి వస్తే కేసులే.. - corona effect

సంగారెడ్డిలో లాక్​డౌన్​ నియమాలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్న వారిపై కేసులు నమోదు చేసి... వాహనాలు సీజ్​ చేస్తున్నారు.

police file cases on bikers in sangareddy
కారణం లేకుండా రోడ్లమీదికి వస్తే కేసులే..

By

Published : May 15, 2020, 5:51 PM IST

కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులపై సంగారెడ్డి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ఆంక్షాలకు విరుద్ధంగా... అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసు నమోదు చేసి.. వాహనాలు సీజ్ చేశారు.

తనిఖీలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షిచారు. ప్రజలు కర్ప్యూ సమయంలో బయటికి రావోద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

ABOUT THE AUTHOR

...view details