సంగారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు, అధికారులు లాక్డౌన్(Lock down)ను కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సమయంలోనే ప్రజలు బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న చెక్ పోస్టుల వద్ద కఠిన బందోబస్తుతో విధులు నిర్వహిస్తున్నారు.
Lock down: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బందోబస్త్ కఠినం - లాక్డౌన్ కఠినంగా అమలు
సంగారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు, అధికారులు లాక్డౌన్(Lock down)ను పటిష్టంగా అమలు చేస్తూ... ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సడలింపు సమయంలో బయటకు వచ్చే ప్రజలు కొవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
Lock down: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బందోబస్త్ కఠినం
ప్రజలు తమకు సహకరించి లాక్డౌన్(Lock down)ను విజయవంతం చేయాలని పోలీసులు కోరుతున్నారు. సడలింపు సమయంలో బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చూడండి:somesh kumar: 'షాపుల్లో పనిచేసే వారు టీకా కోసం నమోదు చేసుకోవాలి'