తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు - జాతీయ పింఛన్​దారుల దినోత్సవం

పింఛన్​ అనేది విశ్రాంత ఉద్యోగుల స్థిరమైన హక్కు అని సంగారెడ్డి జిల్లా ట్రెజరీ అధికారి రమేశ్​ అన్నారు.

National Pensioners Day celebrations in sangareddy
పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు

By

Published : Dec 17, 2019, 3:20 PM IST

పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు

సంగారెడ్డి జిల్లా తెలంగాణ భవన్​లో జాతీయ పింఛన్​దారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి పాల్గొన్నారు.

పదవీ విరమణ అనంతరం వృద్ధ్యాప్య జీవితం.. గౌరవంగా గడిపేందుకు ఇచ్చేది పింఛను అని ట్రెజరీ అధికారి రమేశ్​ అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పింఛన్​ స్థిరమైన హక్కుగా అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details