సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్, ఫరీదాకాలనీల్లో ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ పర్యటించారు. జహీరాబాద్-తాండూరు రోడ్లకు ఇరువైపులా వర్షపు నీరు నిల్వ ఉంటోందని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నీరు నిల్వ ఉండకుండా కాలువలు తవ్వించాలని విజ్ఞప్తి చేశారు. పురపాలక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని వారు హామీ ఇచ్చారు.
జహీరాబాద్లో పర్యటించిన ఎమ్మెల్యే మాణిక్రావు - ఎమ్మెల్యే మాణిక్రావు
ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్, ఫరీదాకాలనీల్లో పర్యటించారు. సమస్యలపై ఆరా తీశారు.
జహీరాబాద్లో పర్యటించిన ఎమ్మెల్యే మాణిక్రావు