తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహాల తరలింపునకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి - ORR ACCIDENT DEAD BODIES SHIFTED TO UP

సంగారెడ్డి ఓఆర్​ఆర్​ ప్రమాద మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి మూడు అంబులెన్సులు ఏర్పాటుచేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్​, ఝార్ఖండ్​కు చెందిన ఆరుగురు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

mla mahipal reddy
మృతదేహాల తరలింపునకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

By

Published : Nov 11, 2020, 10:34 AM IST

Updated : Nov 11, 2020, 1:17 PM IST

సంగారెడ్డి ఓఆర్​ఆర్​ రోడ్డు ప్రమాద మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి ముందుకొచ్చారు. రూ.1.5 లక్షలు వెచ్చించి మూడు అంబులెన్సులను ఏర్పాటుచేశారు. బాధితులకు సీఐ రామిరెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు.

ఏం జరిగిందంటే:

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం బాహ్యవలయ రహదారిపై ఓ కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్​, ఝార్ఖండ్​ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవీచూడండి:ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Last Updated : Nov 11, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details