రైతుల వద్ద మిగిలిన పత్తిని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా సీసీఐ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నామని సంగారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం నుంచి టోకెన్లు తీసుకుని మార్కెట్కు రావాలని తెలిపారు.
'అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దు' - mla bhoopal reddy
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.
!['అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దు'](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
శనగల కొనుగోలు కేంద్రానికీ అనుమతులు వచ్చాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. జొన్నల కొనుగోలు కేంద్రం కోసం వ్యవసాయ మంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తెలిపారు.