తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో విజయ్ దివస్ ర్యాలీ - kargil vijay diwas ralley at sangareddy district

కార్గిల్​ విజయ్​ దివస్​ పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాకేంద్రంలో మాజీ సైనిక ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.

kargil vijay diwas ralley at sangareddy district

By

Published : Jul 26, 2019, 1:20 PM IST

సంగారెడ్డిలో విజయ్ దివస్ ర్యాలీ

సంగారెడ్డిలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్గిల్​ విజయ్​ దివస్​ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​ మంజుశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ రక్షణకై సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న కృషికి మనం ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి అన్నారు. 20 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్​ యుద్ధంలో తెలంగాణకు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారని, వారి కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా సంక్షేమాధికారి శ్రీనేశ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details