జాతిరత్నాలు సినిమా బృందం సభ్యులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రుక్మిణి థియేటర్లో సందడి చేశారు. థియేటర్లో ఈ చిత్రం రెండు రోజులుగా ప్రసారమవుతోంది. దర్శకుడు అనుదీప్ జిల్లా వాసి కావడంతో ప్రజలు సినిమా చూడటానికి భారీగా తరలి వస్తున్నారు.
రుక్మిణి థియేటర్లో జాతిరత్నాలు బృందం సందడి - Sangareddy District Latest News
సంగారెడ్డి జిల్లా కేంద్రం రుక్మిణి థియేటర్లో జాతిరత్నాలు సినిమా బృందం సభ్యులు సందడి చేశారు. దర్శకుడు అనుదీప్ జిల్లా వాసి కావడంతో చిత్రాన్ని చూడటానికి జనం భారీగా తరలి వస్తున్నారు. సినిమాను గొప్పగా ఆరాధిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రుక్మిణి థియేటర్లో జాతిరత్నాలు బృందం సందడి
సంగారెడ్డి, జోగిపేట పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ఎక్కువగా జరగడంతో జిల్లా ప్రజల్లో సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది. చిత్రాన్ని గొప్పగా ఆరాధిస్తున్నందుకు సినీ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, కథానాయిక ఫారియా అబ్దుల్లా, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు.