తెలంగాణ

telangana

ETV Bharat / state

షవర్లతో వినాయక నిమజ్జనం - షవర్లతో వినాయక నిమజ్జనం

పర్యావరణ హితాన్ని కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నీటి షవర్లు ఏర్పాటు చేసి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

షవర్లతో వినాయక నిమజ్జనం

By

Published : Sep 11, 2019, 10:21 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్ర కాలనీలో పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుందని విగ్రహం ప్రతిష్టించిన చోటే షవర్లు ఏర్పాటు చేసి నీటిని పిచికారీ చేస్తూ పూర్తిగా కరిగిపోయేలా చూశారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు.

షవర్లతో వినాయక నిమజ్జనం

ABOUT THE AUTHOR

...view details