'కేసులు పెరిగినా... ప్రమాదాలు మాత్రం తగ్గాయి' - పటాన్చెరు ట్రాఫిక్ సీఐతో ముఖాముఖి
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పరిధిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని ట్రాఫిక్ సీఐ వేణుకుమార్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా 65వ నంబరు జాతీయ రహదారిపై ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 2019 జనవరి నుంచి ఇప్పటివరకు 730 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. తరచూ తనిఖీలుచేయడం వల్ల కేసులు పెరిగినా... ప్రమాదాలు మాత్రం తగ్గాయంటున్న ట్రాఫిక్ సీఐ వేణుకుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి....

పటాన్చెరు ట్రాఫిక్ సీఐతో ముఖాముఖి
..
పటాన్చెరు ట్రాఫిక్ సీఐతో ముఖాముఖి