సంగారెడ్డి జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఛైర్మన్ హేమలత, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ఛైర్మన్ ప్రారంభించారు.
![ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం Establishment of paddy purchasing centers in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6776835-543-6776835-1586778996146.jpg)
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి