తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2019, 5:48 PM IST

Updated : Apr 24, 2019, 7:55 PM IST

ETV Bharat / state

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి

సంగారెడ్డి జిల్లా  కలెక్టర్​ హనుమంతరావు, జేసీ నిఖిలాతో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి

ఉమ్మడి మెదక్​ జిల్లా పరిషత్​ ఎన్నికల పర్యవేక్షకులు వాకాటి కరుణ సంగారెడ్డి ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల కోసం చేపట్టిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా పాలనాధికారి హనుమంతరావు, సంయుక్త కలెక్టర్​ నిఖిలాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: చివరి రోజు... నేతల్లో హుషార్​!

Last Updated : Apr 24, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details