తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 5:50 PM IST

ETV Bharat / state

లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పండ్లు పంపిణీ

సంగారెడ్డిలో లాక్​డౌన్​ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బుద్ధ జయంతి సందర్భంగా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పండ్లు అందజేశారు.

lockdown at sangareddy telangana
లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పండ్లు పంపిణీ

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఇతరులకు గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుద్ధ జయంతి సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు.

కరోనా సమయంలో పోలీసులు చేస్తున్నసేవలు అభినందనీయమని ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. బీజేవైఎమ్ నాయకులు రాకేశ్​ ఠాకూర్ దాదాపు 10 రోజుల నుంచి సంగారెడ్డి స్థానిక, కొత్త బస్టాండు వద్ద ఉన్న పోలీసులు, ఇతరులకు ఇంటి వద్ద నుంచి మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'ప్రజల సహకారంతో లాక్ డౌన్ పకడ్బందీగా అమలువుతోంది'

ABOUT THE AUTHOR

...view details