సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు.
పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ - పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించారు. 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 153 మంది సిబ్బందిని నియమించారు.
పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ
నారాయణఖేడ్ ఆర్డీవో రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. పట్టణంలో మొత్తం 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి... 153 పోలింగ్ సిబ్బందిని నియమించారు.
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం
Last Updated : Jan 21, 2020, 3:32 PM IST