తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్​లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందించారు. 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 153 మంది సిబ్బందిని నియమించారు.

By

Published : Jan 21, 2020, 2:38 PM IST

Updated : Jan 21, 2020, 3:32 PM IST

distribution election metirial in narayanakhed
పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్​లో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు.

పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ


నారాయణఖేడ్ ఆర్డీవో రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. పట్టణంలో మొత్తం 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి... 153 పోలింగ్ సిబ్బందిని నియమించారు.

ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం

Last Updated : Jan 21, 2020, 3:32 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details