సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కంగ్టిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తుది నిర్ణయం ఆర్వోలదేనని ఎంపీడీఓ తెలిపారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలని సూచించారు.
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ - counting-staff-training
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలని సూచించారు.
![ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3341148-thumbnail-3x2-training.jpg)
ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ
TAGGED:
counting-staff-training