తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు - car byke accident near kodakanchi

ద్విచక్రవాహనాన్ని  కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంటి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు

By

Published : Dec 23, 2019, 6:05 AM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన యాదగిరి, కుమార్, అక్షయ బైక్​పై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తీవ్రంగా గాయపడ్డారు. కుమార్, అక్షయకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్​ కారును వదిలేసి పరారయ్యాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... ముగ్గురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details