సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ, మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నాయకులనే కించపరిస్తే సామాన్యుల పరిస్థితేంటి? - bjp leaders protest in sangareddy
ఎస్సీ, ఎస్టీ, మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి భాజపా నాయకులు ఆందోళనకు దిగారు.
![నాయకులనే కించపరిస్తే సామాన్యుల పరిస్థితేంటి? bjp leaders protest in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7301758-650-7301758-1590133384740.jpg)
సంగారెడ్డిలో భాజపా నేతల ఆందోళనసంగారెడ్డిలో భాజపా నేతల ఆందోళన
అధికారంలో ఉన్న నాయకులనే కించపరిస్తే సామాన్య ప్రజల పరిస్థితేంటని భాజపా నాయకులు ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.