తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ - సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో జేఎన్టీయూ సుల్తాన్ పూర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

By

Published : Oct 26, 2019, 2:55 PM IST

సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై వారం వారం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం జేఎన్టీయూ సుల్తాన్ పూర్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, పట్టణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంగారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details