తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన - RESPOND ON EENADU ARTICLE ON COTTON SEEDS IN SANGAREDDY

నకిలీ పత్తి విత్తనాలపై ఈటీవీ, ఈనాడులో ప్రచురితమైన కథనంపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు స్పందించారు.  "పంటకాలం పూర్తయినా.. పూతకే పరిమితం"అనే శీర్షికతో వచ్చిన కథనంపై కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో పర్యటించారు.

AGRICULTURE OFFICERS RESPOND ON EENADU
ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన

By

Published : Dec 6, 2019, 5:04 PM IST

Updated : Dec 6, 2019, 6:12 PM IST

ఈనెల 3న ఈటీవీ, ఈనాడులో ప్రచురితమైన కథనంపై రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు స్పందించారు. "పంటకాలం పూర్తయినా.. పూతకే పరిమితం"అనే శీర్షికతో వచ్చిన కథనంపై స్పందించిన అధికారులు కొండాపూర్​ మండలం అనంతసాగర్​లో పర్యటించారు. గ్రామంలోని రైతులతో సాగు వివరాలను అడిగి తెలుసుకొని.. పత్తి పంటను పరిశీలించారు. రైతులెవరూ అధైర్య పడొద్దని.. తమ పరిశీలన వివరాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వ్యవసాయ శాఖ కమిషనర్​కు అందజేస్తామని తెలిపారు.

ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన
Last Updated : Dec 6, 2019, 6:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details