వర్షాలు సమృద్ధిగా కురవాలని వేద పండితులు వరుణయాగం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పురపాలక పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. యాగాన్ని నాలుగు రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు వర్షేష్టి ఆర్య సమాజ్ సభ్యులు తెలిపారు.
వానలు కురవాలని నాలుగు రోజుల పాటు వరుణయాగం - నాలుగు రోజుల పాటు వరుణయాగం
సంగారెడ్డి జిల్లా జోగిపేట పురపాలక పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద వేద పండితులు వరుణయాగం నిర్వహించారు.
నాలుగు రోజుల పాటు వరుణయాగం