తెలంగాణ

telangana

ETV Bharat / state

వానలు కురవాలని నాలుగు రోజుల పాటు వరుణయాగం - నాలుగు రోజుల పాటు వరుణయాగం

సంగారెడ్డి జిల్లా జోగిపేట పురపాలక పరిధిలోని వ్యవసాయ మార్కెట్​ యార్డ్​ వద్ద వేద పండితులు వరుణయాగం నిర్వహించారు.

నాలుగు రోజుల పాటు వరుణయాగం

By

Published : Jul 24, 2019, 3:15 PM IST

వర్షాలు సమృద్ధిగా కురవాలని వేద పండితులు వరుణయాగం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పురపాలక పరిధిలోని వ్యవసాయ మార్కెట్​ యార్డ్​ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. యాగాన్ని నాలుగు రోజులపాటు నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు వర్షేష్టి ఆర్య సమాజ్​ సభ్యులు తెలిపారు.

నాలుగు రోజుల పాటు వరుణయాగం

ABOUT THE AUTHOR

...view details