తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆమె అనుకోకుండా పడిపోయిందా... లేక దూకేసిందా?

ఓ విద్యార్థిని హాస్టల్​ మూడో అంతస్తు పైనుంచి కింద పడిన ఘటన ​రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోరీచేసుకుంది.

By

Published : Sep 4, 2019, 2:30 PM IST

కళాశాల

భవనంపై నుంచి కింద పడిన విద్యార్థిని

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్​ ఇంజినీరింగ్ కళాశాలలో సౌమ్య అనే విద్యార్థిని ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. రాత్రి అనుమానాస్పద స్థితిలో హాస్టల్ మూడో అంతస్తుపై నుంచి కింద పడింది. సౌమ్యను కళాశాల యాజమాన్యం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుకోకుండా పడిపోయిందా... లేక ఆమే కిందకు దూకిందా అనే కోణంలో పోలీసులు కేసు విచారిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details