తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం తెరాస కైవసం - ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని అధికార తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు.. తెరాస 16 సీట్లు, కాంగ్రెస్ 8 స్థానాలలో గెలుపొందింది. ఛైర్మన్​గా కప్పరి స్రవంతి ఎన్నిక అయ్యారు.

the-municipality-of-ibrahim-pattanam-is-the-seat-of-terasa
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం తెరాస కైవసం

By

Published : Jan 27, 2020, 7:47 PM IST


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకు తెరాస 16 సీట్లు, కాంగ్రెస్ 8 స్థానాలలో గెలుపొందింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్ల ఛైర్మన్ పదవికి తక్కువ పోటీ నెలకొంది. ఛైర్మన్​గా కప్పరి స్రవంతి ఎన్నికకాగా.. వైస్ ఛైర్మన్​గా ఆకుల యాదగిరిని ఎన్నుకున్నారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం తెరాస కైవసం

ABOUT THE AUTHOR

...view details