రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులకు తెరాస 16 సీట్లు, కాంగ్రెస్ 8 స్థానాలలో గెలుపొందింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్ల ఛైర్మన్ పదవికి తక్కువ పోటీ నెలకొంది. ఛైర్మన్గా కప్పరి స్రవంతి ఎన్నికకాగా.. వైస్ ఛైర్మన్గా ఆకుల యాదగిరిని ఎన్నుకున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం తెరాస కైవసం - ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని అధికార తెరాస పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు.. తెరాస 16 సీట్లు, కాంగ్రెస్ 8 స్థానాలలో గెలుపొందింది. ఛైర్మన్గా కప్పరి స్రవంతి ఎన్నిక అయ్యారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠం తెరాస కైవసం