తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు... - BYKE RALLY IN TSRTC STRIKE AT IBRAHIMPATNAM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 13 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులకు ఎస్టీయూ, యూటీఎఫ్​ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతూ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించాయి.

TEACHERS UNIONS SUPPORT TO TSRTC STRIKE IN IBRAHIMPATNAM

By

Published : Oct 17, 2019, 7:34 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపో ముందు బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. కార్మికులకు ఎస్టీయూ, యూటీఎఫ్​, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. సాగర్​ రహదారిపై ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం డిపో ముందు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details