రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా రాళ్లగూడ ఔటర్రింగ్రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి - rallagadda outer ring road accident
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ ఔటర్ రింగ్రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
![ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి road accident at rallagadda outer ring road in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5916046-thumbnail-3x2-a.jpg)
రాళ్లగూడ ఓఆర్ఆర్ వద్ద ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు
ఈ ఘటనలో కారులో ఉన్న బాల్రెడ్డి, నర్సింహలు అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్ అనే మరో వ్యక్తి తీవ్రగాయాలపాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి