రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి ప్రాంతంలోని శాస్త్రిపురంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో పేలుడు జరిగింది. ఈ సంఘటనలో పోలీసు ఇన్స్పెక్టర్ సత్తయ్యతోపాటు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మిస్భా, మాజీ కార్పొరేటర్ మీర్జా రహ్మత్ బేగ్లతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. పేలుడు సందర్భంగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఎస్ఐ నదీమెుద్దీన్, కార్పొరేటర్ మిస్భాలకు చెవిలోఉండే కర్ణబేరి పగిలిపోయిందని వైద్యులు నిర్ధరించారు. వీరందరిని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
దర్యాప్తు కోసం వెళ్లగా ఘటన