.
హయత్నగర్లో ఏటీఎం చోరీ.. ఎలా జరిగిందంటే?
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంను పగులగొట్టి అందులోంచి సుమారు రూ.3 లక్షల నగదు దోచుకెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
హయత్నగర్లో ఏటీఎం చోరీ.. ఎలా జరిగిందంటే?