ప్రపంచ దేశాలకు యోగను పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గందంగుడాలో ఇండస్వ్యాలీ సొసైటీ చేపట్టిన వ్యాయామ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యోగ చేయడం వల్ల శారీరక, మానసిక స్థితి బాగుంటందని తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే' - గందంగుడా
ప్రపంచ దేశాలకు యోగను పరిచయం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా గందంగూడలో ఇండస్వ్యాలీ సొసైటీ చేపట్టిన వ్యాయామ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే'