తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజేంద్రనగర్​లో లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘన - rangareddy district lock down news

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు కిరాణం దుకాణ యజమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. లాక్​డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట దుకాణం తెరిచారని పరస్పరం దూషించుకున్నారు.

Violation of lock down rules in Rangareddy, lockdown in Rangareddy district
రంగారెడ్డిలో లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘన, రంగారెడ్డి జిల్లాలో లాక్​డౌన్

By

Published : May 13, 2021, 8:53 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు కిరాణం దుకాణ యాజమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. లాక్​డౌన్ సమయంలో రాత్రి పూట.. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు తమ కిరాణ దుకాణాలు తెరిచి ఉంచారు.

ఇదే సమయంలో వినియోగాదారులు ఒకరి వద్ద కంటే మరొకరి వద్ద ఎక్కువగా వస్తున్నారని పరస్పరం దూషించుకున్నారు. మాటామాటా పెరిగి రాళ్లతో దాడిచేసుకున్నారు. ఇరువురి తలలకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:ద.మ.రైల్వేలో 300 మరణాలు.. వీరిలో సగం మంది సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details