రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం పరిధిలోని అర్హులకు జల్పల్లిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన 264 మందికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అందజేశారు.
జల్పల్లిలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - rangareddy district latest updates
రంగారెడ్డి జిల్లా జల్పల్లి గ్రామంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అర్హులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
![జల్పల్లిలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ minister cheques distribution at jalpally in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9403381-633-9403381-1604319124026.jpg)
జల్పల్లిలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కందుకూరు డివిజన్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ సాది, బాలాపూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు