Journalist Shankar dies of heart attack: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్టు శంకర్.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉన్న శంకర్.. ప్రస్తుతం ఓ భక్తి ఛానల్లో పని చేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ప్రజాశేయస్సు కోసం నిరంతరం పని చేశారు. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందటం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలి : శ్రీనివాస్ నాయక్, మాజీ ఎంపీపీ